ఫీలయ్యారా?

19, మే 2009, మంగళవారం

ఎల్లలు దాటనున్న జలయజ్ఞం?

లోక్ సభ ఎన్నికల్లో విజయభేరి మ్రోగించి, పార్లమెంట్ లో తనదైన ముద్ర వేయనున్న వై యస్ ఆర్ ఇప్పుడు తన ప్రాజెక్టుల పర్వాన్ని దేశమంతా కొనసాగించనున్నారని భోగట్టా. అదే జరిగితే జల వనరుల పై ఆంధ్ర ప్రభుత్వానిది పై చేయి అవుతుంది. కేంద్ర మంత్రి వర్గంలో ఇరిగేషన్ శాఖని తన ముఖ్యుల్లో ఒకరికి ఇప్పించడం ద్వారా ఆయన ఈ ప్రణాళికను నిజం చేసుకోనున్నారని తెలిసింది. నదుల అనుసంధానం కూడా ఈ బృహత్ప్రణాళికలో భాగం కావచ్చు.

కామెంట్‌లు లేవు: