మంగళవారం 19 మే 2009
ఎల్లలు దాటనున్న జలయజ్ఞం?
లోక్ సభ ఎన్నికల్లో విజయభేరి మ్రోగించి, పార్లమెంట్ లో తనదైన ముద్ర వేయనున్న వై యస్ ఆర్ ఇప్పుడు తన ప్రాజెక్టుల పర్వాన్ని దేశమంతా కొనసాగించనున్నారని భోగట్టా. అదే జరిగితే జల వనరుల పై ఆంధ్ర ప్రభుత్వానిది పై చేయి అవుతుంది. కేంద్ర మంత్రి వర్గంలో ఇరిగేషన్ శాఖని తన ముఖ్యుల్లో ఒకరికి ఇప్పించడం ద్వారా ఆయన ఈ ప్రణాళికను నిజం చేసుకోనున్నారని తెలిసింది. నదుల అనుసంధానం కూడా ఈ బృహత్ప్రణాళికలో భాగం కావచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)

0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి